వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్వారా ఎన్ కౌంటర్లో ఆర్మీ అధికారి సూద్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jammu & Kashmir
కుప్వారా: జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో ఆర్మీ కమాండింగ్ అధికారి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్మీకి, మిలిటెంట్లకు మధ్య లోలబ్ ప్రాంతంలోని సైవాన్ గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నీరజ్ సూద్ అనే ఆర్మీ అధికారి మంగళవారం రాత్రి మరణించినట్లు వారు చెప్పారు.

నీరజ్ సూద్ కు భార్య, 11 ఏళ్ల కూతురు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం సాయంత్రం ఢిల్లీకి తరలిస్తారు. మిలిటెంట్లకు, సైన్యానికి మధ్య మంగళవారం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X