వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కుప్వారా ఎన్ కౌంటర్లో ఆర్మీ అధికారి సూద్ మృతి
నీరజ్ సూద్ కు భార్య, 11 ఏళ్ల కూతురు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం సాయంత్రం ఢిల్లీకి తరలిస్తారు. మిలిటెంట్లకు, సైన్యానికి మధ్య మంగళవారం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, June 23, 2010, 9:37 [IST]