గుంటూరులో ఎన్నారై కాలేజీ నుంచి ఇంటర్ విద్యార్థి అదృశ్యం
తమ కుమారుడు శివరామకృష్ణ అదృశ్యంపై కళాశాల యాజమాన్యాన్ని అడిగామని, వారు సరైన సమాధానం చెప్పకుండా తలబిరుసుగా మాట్లాడుతున్నారని శివరామకృష్ణ తల్లిదండ్రులు చెప్పారు. దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
Comments
Story first published: Wednesday, June 23, 2010, 14:49 [IST]