గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో ఎన్నారై కాలేజీ నుంచి ఇంటర్ విద్యార్థి అదృశ్యం

|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: గుంటూరులోని ఎన్నారై కళాశాల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థి శివరామకృష్ణ అదృశ్యమయ్యాడు. గత ఐదు రోజులుగా అతని ఆచూకీ దొరకడం లేదు. దీంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురువతున్నారు. శివరామకృష్ణ ప్రకాశం జిల్లా కదిరి నివాసి.

తమ కుమారుడు శివరామకృష్ణ అదృశ్యంపై కళాశాల యాజమాన్యాన్ని అడిగామని, వారు సరైన సమాధానం చెప్పకుండా తలబిరుసుగా మాట్లాడుతున్నారని శివరామకృష్ణ తల్లిదండ్రులు చెప్పారు. దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X