ఉప ఎన్నికలకు యాక్షన్ ప్లాన్: డిజిపి గరీష్ కుమార్
ఎన్నికల ప్రచారంలో ఎవరైనా పాల్గొనవచ్చునని ఆయన చెప్పారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసి, ఉద్రిక్త వాతావరణం సృష్టించవద్దని ఆయన కోరారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 2,281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐవి సుబ్బారావు తెలిపారు.
Comments
గిరీష్ కుమార్ తెలంగాణ ఉప ఎన్నికలు హైదరాబాద్ ఐవి సుబ్బారావు girish kumar iv subbarao telangana by polls hyderabad
Story first published: Wednesday, June 23, 2010, 14:28 [IST]