వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్- పాక్ మధ్య కార్యదర్శుల స్ధాయి చర్చలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Nirupama Rao
ఇస్లామాబాద్‌: ఉప ఖండంలో ఉద్రిక్తతలు నివారించేందుకు భారత్‌-పాకిస్థాన్‌ ల మధ్య కార్యదర్శుల స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు, పాక్‌ విదేశాంగ కార్యదర్శి సల్మాన్‌ బషీర్‌లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. 2008 ముంబయిపై పాక్‌ ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం భారత విదేశాంగ ఉన్నతాధికారి పాక్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ చర్చలు విజయవంతమయితే మంత్రుల స్ధాయి చర్చలకు మార్గం సుగమమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X