ఇస్లామాబాద్:
ఉప
ఖండంలో
ఉద్రిక్తతలు
నివారించేందుకు
భారత్-పాకిస్థాన్
ల
మధ్య
కార్యదర్శుల
స్థాయి
చర్చలు
ప్రారంభమయ్యాయి.
భారత
విదేశాంగ
కార్యదర్శి
నిరుపమారావు,
పాక్
విదేశాంగ
కార్యదర్శి
సల్మాన్
బషీర్లు
ఈ
చర్చల్లో
పాల్గొన్నారు.
2008
ముంబయిపై
పాక్
ఉగ్రవాదులు
దాడి
చేసిన
అనంతరం
భారత
విదేశాంగ
ఉన్నతాధికారి
పాక్కు
వెళ్లడం
ఇదే
మొదటిసారి.
ఈ
చర్చలు
విజయవంతమయితే
మంత్రుల
స్ధాయి
చర్చలకు
మార్గం
సుగమమవుతుంది.