వృద్ధాప్య, వికలాంగ పించన్లు పెంచే యోచన: రోశయ్య
ఆక్రమణల్లో తమ భూమి పోతుందేమోనని భయాందోళనకు గురవుతున్న బస్తీవాసులకు సీఎం భరోసా కల్పించారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నా కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
Story first published: Thursday, June 24, 2010, 15:27 [IST]