ఒంగోలు:
ప్రకాశంజిల్లాలో
శుక్రవారం
ఉదయం
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
ముగ్గురు
అక్కడికక్కడే
మృతి
చెందారు.
రాచర్ల
మండలం,
పలుపూటిపల్లెవద్ద
వేగంగా
వస్తున్న
ఆర్టీసీ
బస్సును
ఢీ
కొనడంతో
ఈ
ప్రమాదం
చోటుచేసుకుంది.
సంఘటనా
ప్రదేశానికి
చేరుకున్న
పోలీసులు
మృత
దేహాలను
పోస్టుమార్టం
నిమిత్తం
ప్రభుత్వ
ఆస్పత్రికి
తరలించి
కేసు
దర్యాప్తు
చేస్తున్నారు.
రాష్ట్రంలో
ఇటీవల
కాలంలో
రోడ్ల్లు
ప్రమాదాలతో
నెత్తురోడుతున్నాయి.
రోజుకి
కనీసం
రెండు
పెద్ద
రోడ్డు
ప్రమాదాలు
సంభవిస్తున్నాయి.