వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కామన్ వెల్త్ క్రీడాజ్యోతి కాగడాకు ఘన స్వాగతం
పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్ హాసన్ ఈ క్రీడా జ్యోతిని భారత్ కామన్ వెల్త్ క్రీడా ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ సురేష్ కల్మాడీకి అందజేశారు.ఈ సందర్భంగా సురేష్ కల్మాడీ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలగుండా ఈ క్రీడా జ్యోతి యాత్రను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు 71 దేశాలలో పర్యటించి ఈరోజు భారత్ చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 2010లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం ఈ జ్యోతిని గత అక్టోబర్ 29న క్విన్ ఎలిజిబెత్ 2 లండన్లో ప్రారంభించిన విషయం విదితమే.
Comments
Story first published: Friday, June 25, 2010, 15:01 [IST]