వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

By Santaram
|
Google Oneindia TeluguNews

Petrol price up
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మరోసారి భగ్గుమనబోతున్నాయి. పెట్రోల్‌ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయాలని కేంద్ర సాధికార మంత్రుల బృందం (ఈజీఓఎం) నిర్ణయించింది. ఇక నుంచి అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ప్రకారమే పెట్రో ధరలు ఉంటాయి. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం పెట్రోల్‌ ధరను లీటర్‌కు మూడు రూపాయలు, డీజిల్‌ రెండు రూపాయలు, గ్యాస్‌ ధర సిలెండర్‌కు 35 రూపాయలు, కిరోసిన్‌ లీటర్‌కు మూడు రూపాయలు పెరిగే అవకాశం ఉంది.

కేంద్ర సాధికార మంత్రుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన ఈరోజు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. మమతాబెనర్జీ, కమల్‌నాథ్‌, మాంటెక్‌సింగ్‌లు సమావేశానికి హాజరుకాలేదు. సమావేశం ముగిసిన అనంతరం పెట్రోలియం మంత్రి మురళీ దేవరా విలేఖరులకు వివరాలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X