వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
కేంద్ర సాధికార మంత్రుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఈరోజు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. మమతాబెనర్జీ, కమల్నాథ్, మాంటెక్సింగ్లు సమావేశానికి హాజరుకాలేదు. సమావేశం ముగిసిన అనంతరం పెట్రోలియం మంత్రి మురళీ దేవరా విలేఖరులకు వివరాలు తెలిపారు.
Comments
పెట్రోల్ డీజిల్ గ్యాస్ కేంద్ర మంత్రివర్గం న్యూఢిల్లీ fuel prices price rise petrol diesel lpg new delhi
Story first published: Friday, June 25, 2010, 15:41 [IST]