మెదక్ జిల్లాలో కారు-లారీ ఢీకొని10 మంది మృతి
సి.ఐ. కిష్టయ్యగౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం మహారాష్ట్రకు చెందిన స్క్రాపియో కారు రాంగ్ రూట్ లో అతి వేగంగా హైదరాబాద్ వైపు ప్రయాణిస్తూ లోడ్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్ తో సహ 10 మంది మరణించారు. వీరంతా షిర్డికి చెందినవారుగా భావిస్తున్నారు.
Comments
Story first published: Sunday, June 27, 2010, 9:28 [IST]