హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెదక్ జిల్లాలో కారు-లారీ ఢీకొని10 మంది మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Medak Dist
హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా పఠాన్‌ చెరు నక్కవాగు సమీపంలో ఆదివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్కార్పియో కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నవారందరూ మృతి చెందారు.

సి.ఐ. కిష్టయ్యగౌడ్‌ తెలిపిన వివరాలు ప్రకారం మహారాష్ట్రకు చెందిన స్క్రాపియో కారు రాంగ్‌ రూట్‌ లో అతి వేగంగా హైదరాబాద్‌ వైపు ప్రయాణిస్తూ లోడ్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్ ‌తో సహ 10 మంది మరణించారు. వీరంతా షిర్డికి చెందినవారుగా భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X