శ్రీకృష్ణ కమిటీ ముందు 5,6,7 తేదీల్లో రాష్ట్ర కాంగ్రెసు వాదనలు
ఈ మేరకు గాంధీభవన్లో పీసీసీ చీఫ్ డిఎస్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్గత సమావేశంలో నిర్ణయం జరిగినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీన సీమాంధ్ర నేతలు 6,7 తేదీల్లో తెలంగాణ నేతలు శ్రీకృష్ణ కమిటికి తమ వాదనలు వినిపిస్తారని తెలుస్తోంది. సుమారు 125 మంది ప్రజాప్రతినిధులు కమిటి ముందు హాజరు కానున్నారు.
Comments
శ్రీకృష్ణ కాంగ్రెసు శ్రీనివాస్ గాంధీ భవన్ హైదరాబాద్ srikrishna congress srinivas gandhi bhavan hyderabad
Story first published: Sunday, June 27, 2010, 16:41 [IST]