హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ ముందు 5,6,7 తేదీల్లో రాష్ట్ర కాంగ్రెసు వాదనలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్‌: ఎట్టకేలకు సంచిలోనుంచి పిల్లి బయటికి రానుంది. తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటికి తమ వాదనలు వినిపించేందుకు కాంగ్రెసు‌ పార్టీ సమాయత్తమైంది. వచ్చే నెల 5,6,7 తేదీల్లో ప్రాంతాల వారీగా కాంగ్రెసు‌ నేతలు శ్రీకృష్ణ కమిటికి తమ వాదనలు వినిపించాలని నిర్ణయించారు.

ఈ మేరకు గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ డిఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన అంతర్గత సమావేశంలో నిర్ణయం జరిగినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీన సీమాంధ్ర నేతలు 6,7 తేదీల్లో తెలంగాణ నేతలు శ్రీకృష్ణ కమిటికి తమ వాదనలు వినిపిస్తారని తెలుస్తోంది. సుమారు 125 మంది ప్రజాప్రతినిధులు కమిటి ముందు హాజరు కానున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X