వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో ఇంకా రద్దీ, దర్శనం కోసం లక్షమంది

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం తిరుమలలో ఒక పూట క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ప్రపంచ తమిళ ప్రాచీన భాషా మహానాడు నేపథ్యంలో ఆదివారం వరకు ఐదు రోజుల పాటు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో శ్రీవారిని దర్శించుకోవాలనే ఉత్సాహంతో అక్కడినుంచి వేలాది మంది యాత్రికులు తరలి వస్తూనే ఉన్నారు.

శనివారం కూడా ధర్మదర్శనానికి 12 గంటలు, శీఘ్రదర్శనానికి ఏడు గంటలకు పైగా సమయం పట్టింది. ఇంకా లక్ష మందికి పైగా శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం రాత్రికి రద్దీ తగ్గే అవకాశాలున్నాయి. సోమవారం నాటికి రద్దీ సాధారణ పరిస్థితికి వస్తుందని దేవస్థానం అధికారుల చెపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X