హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెసు నేతలు సిగ్గులేని సన్నాసులు: కెసిఆర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెసు నేతలు సిగ్గు, పౌరుషం లేని సన్నాసులని టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్‌ తిట్టిపోశారు. ఆంధ్ర నేతలు ఐక్యంగా రాజీనామా చేస్తే, తెలంగాణ నేతలు అధిష్టానానికి భయపడ్డారని ధ్వజమెత్తారు. శ్రీకృష్ణ కమిటి గడువు ముగిసిన వెంటనే ఉద్యమం ఉప్పెనలా వస్తుందని, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించే వరకూ ఇక దాన్ని ఎవరూ ఆపలేరన్నారు.

ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమని పునరుద్ఘాటించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 'బంగారు తెలంగాణ'నే తమ లక్ష్యమన్నారు. ప్రతీ పౌరుడికీ ఉచిత విద్య కల్పించడం టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యమన్నారు. బోధనా ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తరపున న్యాయ పోరాటం చేస్తున్న కృష్ణయ్య వైఖరిలో తప్పేమిటని కెసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X