నెల్లూరు:
గూడూరులోని
పొట్టిశ్రీరాములు
పార్కు
వద్ద
ఒక
వివాహిత
ఒంటిపై
కిరోసిన్
పోసుకొని
నిప్పంటించుకొని
ఆత్మహత్య
చేసుకుంది.
మంటలకు
తాళలేక
ఆ
యువతి
కేకలు
పెట్టింది.
ఆమె
శరీరం
నుంచి
మంటలు
ఇంటికి
అంటుకొని,
ఆ
మంటలు
వ్యాపించి
ఆరు
పూరిళ్ల్లు
దగ్ధమైయ్యాయి.
ఆమె
ఆత్మహత్యకు
కారణాలు
తెలియడం
లేదు.
పోలీసులు
కేసు
నమోదు
చేసుకుని
దర్యాప్తు
చేస్తున్నారు.