అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతపురం జిల్లాలో చెరువులో తేలిన ఇద్దరి శవాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Anantapur
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్ మండలం అయ్యవారిపల్లె గ్రామంలోని చెరువులో ఇద్దరు వ్యక్తుల శవాలు తేలుతూ కనిపించాయి. రెండు వారాల క్రితం అదృశ్యమైన నీలకంఠరెడ్డి, మస్తాన్ లు శవాలై చెరువులో తేలినట్లు గుర్తించారు. వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేశారు.

ఈ జంట హత్యల కేసులో పోలీసులు బుధవారం ఏడుగురిని అరెస్టు చేశారు. భూవివాదం లేదా వివాహేతర సంబంధం ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురిని పోలీసులు విచారిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X