సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి చిదంబరానిదే బాధ్యత: వరవరరావు
ఇప్పటికైనా ఛత్తీస్గఢ్ దంతెవాడలో పారామిలటరీ దళాలను వెనక్కు రప్పించి గ్రీన్హంట్ ఆపరేషన్ ను వెంటనే ఆపేయాలని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేయాలని కోరుతూ వరవరరావు ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Wednesday, June 30, 2010, 15:00 [IST]