నలుగురు నర్సింగ్ విద్యార్థినుల ఆత్మహత్యా యత్నం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై ఇంతవరకు స్పందించలేదు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థినులు కేరళకు చెందినవారని భావిస్తున్నారు. ఈ వార్తను సేకరించడానికి వెళ్లిన టీవీ చానెల్ ప్రతినిధులపై యాజమాన్యానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు.
Comments
Story first published: Friday, July 2, 2010, 16:08 [IST]