ఇవియంల వాడకాన్ని అడ్డుకోవడానికి కెసిఆర్ వ్యూహం
ఇవియంల వాడకం తప్పనిసరి అని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో వాటి వాడకాన్ని అడ్డుకునేందుకు కెసిఆర్ వ్యూహ రచన చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 70కి పైగా నామినేషన్లు వేయించాలని, దీని వల్ల ఇవియంలు వాడడం సాధ్యం కాదని, దాంతో తప్పనిసరిగా బ్యాలెట్ పత్రాలు ముద్రించి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని కెసిఆర్ అంటున్నారు. అలా నామినేషన్లు వేయించడానికి తెరాస కార్యక్రమాన్ని రూపొందించుకుంది. నామినేషన్లు వేసేవారికి డిపాజిట్లు పార్టీ సమకూర్చనుంది.
Story first published: Monday, July 5, 2010, 16:10 [IST]