వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ పై వీరప్ప మొయిలీ స్పందిస్తారు: మనీష్ తివారీ
ఎవరైనా పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటించాల్సిందేనని ఆయన అన్నారు. జగన్ వ్యవహారంపై ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు.
Comments
మనీష్ తివారీ వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర న్యూఢిల్లీ manish tiwari ys jagan congress odarpu yatra new delhi
Story first published: Tuesday, July 6, 2010, 12:36 [IST]