హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ యాత్రవల్ల జనం ఇబ్బందులు: ఎమ్మెల్యే శంకరరావు

By Santaram
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్‌: జగన్‌ ఓదార్పు యాత్రను ఒక డాంబికంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే శంకరరావు అభివర్ణించారు. హంగూ ఆర్భాటంతో జగన్‌ చేస్తున్న పర్యటన వల్ల ఎంతోమంది ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబుకు సీనియర్లను విమర్శించేంత స్ధాయి లేదని వ్యాఖ్యానించారు.

ఈమధ్య శంకరరావు వంటి నాయకులు రోశయ్యకు సన్నిహితమవుతూ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. రెండోరోజు టెక్కలి నుంచి వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్రను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి గురువారం ఓదార్పు యాత్రను జగన్‌ ఆరంభించిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X