వైయస్ జగన్ యాత్రవల్ల జనం ఇబ్బందులు: ఎమ్మెల్యే శంకరరావు
ఈమధ్య శంకరరావు వంటి నాయకులు రోశయ్యకు సన్నిహితమవుతూ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. రెండోరోజు టెక్కలి నుంచి వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి గురువారం ఓదార్పు యాత్రను జగన్ ఆరంభించిన విషయం తెలిసిందే.
Comments
వైయస్ జగన్ ఓదార్పు యాత్ర శ్రీకాకుళం శంకర రావు రోశయ్య హైదరాబాద్ ys jagan yatra srikakulam YS shankar rao rosaiah hyderabad
Story first published: Friday, July 9, 2010, 11:57 [IST]