వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమికురాలిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Uttar Pradesh map
ముజఫర్‌ నగర్‌ : ఉత్తరప్రదేశ్‌లో మరో పరువు హత్య జరిగింది. ప్రేమించిన యువకుడిని మరిచిపోవాలంటూ ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ఆమె మృతి చెందింది. ఈ ఘటన ముజఫర్‌నగర్‌ జిల్లా శిఖెండా గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు రాకముందే మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. పరువు హత్యలను నిరోధించే అంశంపై కూలంకషంగా చర్చించి, సిఫారసులు చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో మరో పరువు హత్య జరగటం దారుణం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X