జగన్ నా శత్రువు కాదు, అతనికి మంచి భవిష్యత్తు ఉంది: రోశయ్య
State
oi-Santaram
By Santaram
|
హైదరాబాద్:
కడప
ఎంపీ
వైయస్
జగన్
మోహన్రెడ్డి
తనకు
శత్రువ
కాదని
ముఖ్యమంత్రి
రోశయ్య
అన్నారు.
శనివారం
ఆయన
ఇక్కడ
మీడియా
సమావేశంలో
మాట్లాడుతూ
జగన్
యువకుడు,
అతనికి
ఉజ్వల
భవిష్యత్
ఉందన్నారు.
జగన్కొంతకాలం
వేచి
చూసి
సీఎం
పదవి
కోసం
అడిగి
ఉంటే
బాగుండేదని
ముఖ్యమంత్రి
అభిప్రాయపడ్డారు.
ఓదార్పు
యాత్ర
తప్పుకాదని,
యాత్ర
ధిక్కారం
కాదని
ఆయన
అన్నారు.