వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మనకు 50 వేల కోట్ల రూపాయల విలువైన జలాంతర్గాములు
రెండింటిని దిగుమతి చేసుకోనున్నారు. భారత్కు ఇప్పటివరకు అణు జలంతర్గాములులేవు. దేశీయంగా తయారుచేసిన అరిహంత్ 2012లో నౌకాదళంలో చేరనుంది రష్యానుంచి లీజుకు తీసుకున్న ఆకుల శ్రేణి జలంతర్గాములు అక్టోబరులో అందనున్నాయి. వీటి లీజు కాలపరిమితి పదిసంవత్సరాలు.
Comments
Story first published: Sunday, July 11, 2010, 15:29 [IST]