వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిషాలో సెల్ టవర్ ను పేల్చేసిన మావోయిస్టులు

By Santaram
|
Google Oneindia TeluguNews

odissa map
మల్కాన్‌గిరి: మావోయిస్టుల విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడిషాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. ప్రైవేట్‌ టెలికామ్‌ ఆపరేటర్‌కు చెందిన సెల్‌ టవర్‌ను పేల్చివేశారు. బాలిమెల పట్టణ శివారులోని నీలకంబేరు ప్రాంతంలో శనివారం రాత్రి ఈ దురాగతానికి ఒడిగట్టారు.

సాయుధులైన 50 మంది మావోయిస్టులు మందుపాతరతో సెల్‌టవర్‌ను పేల్చివేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. తర్వాత ప్రభుత్వానికి, భద్రతా దళాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X