హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ శీతాకాల రేసులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఫుట్ బాల్ వరల్డ్ కప్ తర్వాత మలక్ పేటలో హైదరాబాద్ రేసులు అభిమానులను అలరించనున్నాయి. జులై 21న ప్రారంభయ్యే ఈ సీజన్ లో 7,40, 91,000 రూపాయల స్టేక్ మనీ ఉన్నట్టు స్టీవార్డ్స్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గవర్నర్ కప్, చీఫ్ మినిస్టర్ కప్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కప్ ఈసారి ప్రతిష్టాత్మకమైనవి. 22న గవర్నర్ కప్ కు పోటీ జరుగనుంది. ఈ సీజన్ 28 రోజుల పాటు జరుగుతుంది.

డిబి ఫిల్లీస్, డిబి కోల్ట్స్ ఈసారి గ్రేడ్ త్రీ గా మారాయి. డెర్బీ రోజు నిజంగా లక్షలాది మంది పంటర్లకు పర్వదినం కానుంది. మెమోరియల్ రేసులను వ్యవస్ధాపక సభ్యులకు అంకితం చేశారు. ఆకర్షణీయమైన మొత్తాలను డెర్బీలో కలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X