వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి: మహిళ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Puri Rath Yatra
పూరీ: పూరీ జగన్నాథ రథయాత్రలో మంగళవారం అపశృతి చోటు చేసుకుంది. రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట చేసుకుని ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. లక్షలాది మంది భక్తులు ఒకేసారి రథాన్ని లాగడానికి ముందుకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతి చెందిన మహిళను మార్కండేశ్వర సాహి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల విజయలక్ష్మిగా గుర్తించారు.

గాయపడినవారి పరిస్థితి నిలకడగా ఉంది. జగన్నాథాలయానికి కిలోమీటరు దూరంలో గజపతి రాజు ప్యాలెస్ వద్ద ఈ సంఘటన జరిగింది. పూరీ రథయాత్రకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో పూరీ భక్తులతో నిండిపోయింది. భక్త జనసందోహంతో హోరెత్తుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X