వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెయిల్ వద్దు, తిరిగి వెళ్లేది లేదు: మెజిస్ట్రేట్ తో చంద్రబాబు
రాత్రంతా తెలుగుదేశం నాయకులు ఐటిఐ కళాశాలలోనే ఉన్నారు. శనివారం ఉదయం కళాశాల ఆవరణ నుంచి బయటకు రావడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు కింద పడిపోయారు. మీడియా వద్దకు రాకుండా తెలుగుదేశం నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Comments
Story first published: Saturday, July 17, 2010, 14:27 [IST]