హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూగో జిల్లా బుర్రిలంకలో జగన్ కు జనం బ్రహ్మరథం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
బుర్రిలంకః తూర్పుగోదావరి జిల్లా బుర్రిలంకలో కడప ఎంపీ జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్‌ బుర్రిలంకలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బుర్రిలంక సభలో ప్రజలు వైఎస్‌పై వున్న అభిమానాన్ని స్మరించుకున్నారు.

ఇలా ఉండగా పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబుని సస్పెన్షన్‌ చేయడం పార్టీకే నష్టం అని పిసిసి కార్యదర్శి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. సస్పెన్షన్‌ ఆశ్చర్యకరం అనిపించిందన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X