వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబ్లీపై రోశయ్య విజ్ఞప్తిని పట్టించుకోని అశోక్ చవాన్
ఆంధ్రప్రదేశ్ లోని ఉప ఎన్నికల నేపథ్యంలో సమస్యను రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. వెనక్కి వెళ్లకపోతే కస్టడీ పొడగింపు తప్పదని ఆయన చంద్రబాబును హెచ్చరించారు. చట్టాలను ఉల్లంఘించి తమ రాష్ట్రంలోకి చంద్రబాబు ప్రవేశించడం, ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునివ్వడం సరి కాదని ఆయన అన్నారు. బాబ్లీ అంశం కోర్టులో ఉందని, కోర్టు తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Comments
రోశయ్య చంద్రబాబు నాయుడు తెలుగుదేశం బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర అశోక్ చవాన్ ముంబై rosaiah reddy chandrababu naidu telugudesam babli project maharashtra ashok chavan mumbai
Story first published: Monday, July 19, 2010, 11:58 [IST]