బ్లాగర్స్ కు పెద్ద సదుపాయం, రూ 185 కే డొమైన్ రిజిస్ట్రేషన్
బెంగళూరు: బ్లాగర్స్ కోసం వన్ ఇండియా డాట్ ఇన్ ఒక సరసమైన ప్రత్యేక ప్యాకేజిని ప్రవేశపెట్టింది. డాట్ కామ్ అయినా, డాట్ ఇన్ అయినా, డాట్ కో డాట్ ఇన్ అయినా మీరు వన్ ఇండీయాతో కేవలం 185 రూపాయలతో రిజిస్టర్ చేసుకోవచ్చు.
బ్లాగ్ కంటే వెబ్ సైట్ ఉత్తమం. సురక్షితం. డొమైన్ పేరు మీకు ఉంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీ లొకేషన్ ను మార్చుకోవచ్చు. బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉన్న వన్ ఇండియా మీకు డొమైన్ రిజిస్టేషనే కాకుండా హోస్టింగ్ కూడా చేస్తుంది. గత 12 ఏళ్ళుగా ఉన్న ఈ సంస్ధ విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచింది.
మీరు డొమైన్ నేమ ను రిజిస్టర్ చేసుకున్న వెంటనే అనేక సదుపాయాలు వస్తాయి. ఫ్రీ ఇ మెయిల్ అకౌంట్స్, అపరిమిత ఎ మెయిల్ ఫార్వర్డ్స్, డొమైన్ తెఫ్ట్ ప్రొటెక్షన్, డీఎన్ఎస్ మేనేజ్ మెంట్ ఉంటాయి. పూర్తి ఫీచర్లను ఇక్కడ చూసుకోవచ్చు.
దీనికి తోడు నెలకు 205 కు తోటే లైనక్స్, విండోస్ హోస్టింగ్ సదుపాయముంది.