వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ విప్ ను గౌరవిస్తారా?
పెరిగిన ధరలపై విస్తృతమైన చర్చకు కాంగ్రెసు పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. డిఎంకె, టిఎంసి ప్రభుత్వాన్ని సమర్థిస్తాయా అని అడిగితే ప్రతిపక్షం తమ ఐక్యతను సందేహించాల్సిన అవసరం లేదని ఆయన సమాధానమిచ్చారు. పార్లమెంటు నడిచి అర్థవంతమైన ఫలితం సాధించాలనేదే తమ వ్యూహమని ఆయన అన్నారు. చాలా బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆయన చెప్పారు.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానం పార్లమెంటు న్యూఢిల్లీ ys jagan congress high command parliament new delhi
Story first published: Wednesday, July 28, 2010, 11:29 [IST]