రేపు కాకినాడ బహిరంగ సభలో వైయస్ జగన్ కీలక ప్రకటన?
కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా సస్పెండ్ వేటు వేసిన అంబటి రాం బా బు సైతం కాకినాడ రాగలరని భావిస్తు న్నారు. కాకినాడ నగరంలో ఇప్ప టికే భారీ హోర్డింగులు వెలిశాయి. భాను గుడి జంక్షన్లో ఏర్పాటైన హోర్డింగు లో మాజీ మంత్రి కొండా సురేఖ, అం బటి రాంబాబుల ఫొటోలను ప్రము ఖంగా ఏర్పాటు చేశారు. మం త్రి పిల్లి సుభాష్ చంద్రబోస్తోపాటు జిల్లాలోని కాంగ్రెస్ శాసనసభ్యులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జగన్కు బాసటగా నిలిచే శాసనసభ్యులు కాకినాడ సభకు తరలి వస్తారని ప్రచారం జరుగుతోంది.
Comments
కాకినాడ అంబటి రాంబాబు వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానం Kakinada ambati rambabu guntur ys jagan congress
Story first published: Wednesday, July 28, 2010, 12:01 [IST]