చంద్రబాబు అల్టిమేటంపై బాబ్లీ మీద దిగొచ్చిన ప్రధాని
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రధాని సమక్షంలో ఆగస్టు 2వ తేదీన జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ప్రధాని కార్యాలయం నుంచి గురువారం వర్తమానం అందింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్యల మధ్య ఆగస్టు 2వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
Comments
మన్మోహన్ సింగ్ రోశయ్య చంద్రబాబు నాయుడు అశోక్ చవాన్ బాబ్లీ హైదరాబాద్ manmohan singh rosaiah chandrababu naidu ashok chavan babli hyderabad
Story first published: Thursday, July 29, 2010, 15:49 [IST]