వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా దిగ్గజం మలయాళ మనోరమ చీఫ్ ఎడిటర్ కన్నుమూత

By Santaram
|
Google Oneindia TeluguNews

KM Mathew
కొట్టాయం: మలయాళ మనోరమ చీఫ్‌ ఎడిటర్‌ కే ఎమ్‌ మ్యాథ్యూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. 93 సంవత్సరాల మ్యాధ్యూస్‌ ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భారతీయ భాషల్లో అత్యుత్తమంగా మలయాళ మనోరమ దినపత్రికను తీర్చిదిద్దిన ఘనతను మ్యాథ్యూ సొంతం చేసుకున్నారు.

ఆయన ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ గా పనిచేశారు. మ్యాథ్యూస్‌ అంత్యక్రియలు సోమవారం రోజు పోతెన్‌పల్లి చర్చ్‌ శ్మశానవాటికలో జరుగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మ్యాథ్యూ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌, ప్రతిపక్ష నాయకుడు ఉమెన్‌ చాందీ, ప్రముఖ రచయిత వాసుదేవనాయర్‌, పలువురు మీడియా ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X