హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మవారిని దర్శించుకుని ప్రార్ధించుకున్న రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితోపాటు దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, మేయర్‌ కార్తీకారెడ్డిలు ఉన్నారు.

ఎంతో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రోశయ్యకు ఈ ఉత్సవాలు మంచి ఓదార్పును ఇచ్చి ఉంటాయి. త్వరలో ఆయన మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఆయనకు అనుకూలురైన ఎమ్మెల్యేలు ఆయనకు బాసటగా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X