తెలంగాణలో వైయస్ జగన్ ప్రచారంపై డిఎస్ నో కామెంట్
రాజీనామా చేసినవారినే తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని ఆయన అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఏం చేయాలో అది చేస్తామని ఆయన అన్నారు. వాస్తవ పరిస్థితులను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తామని, ఫలితాలపై సోనియాకు లేఖ రాస్తామని ఆయన చెప్పారు. అంతకు ముందు ఆయన రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలుసుకున్నారు.
Comments
శ్రీనివాస్ కాంగ్రెసు తెలంగాణ ఉప ఎన్నికలు వైయస్ జగన్ హైదరాబాద్ srinivas congress telangana by polls ys jagan hyderabad
Story first published: Monday, August 2, 2010, 14:59 [IST]