సత్య సాయిబాబాను నేడు దర్శించుకోనున్న రోశయ్య
*
ఉదయం
11.30
గంటలకు
ప్రకాశం
జిల్లా
చీరాల
నుంచి
హెలీక్యాప్టర్లో
బయలుదేరుతారు.
*
మధ్యాహ్నం
1.10
గంటలకు
పుట్టపర్తికి
చేరుకుంటారు.
*
పుట్టపర్తిలోనే
అధికారులు,
అనధికారులతో
కాసేపు
సమావేశమవుతారు.
*
మధ్యాహ్నం
1.25
గంటలకు
విశ్రాంతి
తీసుకుంటారు.
అనంతరం
సత్యసాయిబాబాను
దర్శించుకుంటారు.
*
సాయంత్రం
4.30
గంటలకు
పుట్టపర్తి
నుంచి
హెలీక్యాప్టర్
లో
బయలుదేరుతారు.
*
సాయంత్రం
4.50
గంటలకు
పెనుకొండ
చేరుకుంటారు.
*
పెనుకొండలో
అధికారులు,
అనధికారులతో
కాసేపు
సమావేశమవుతారు.
*
సాయంత్రం
5.00
నుంచి
6.30
గంటల
వరకు
శ్రీకృష్ణదేవరాయల
ముగింపు
ఉత్సవాల్లో
పాల్గొంటారు.
*
సాయంత్రం
6.30
నుంచి
రాత్రి
8.45
గంటల
వరకు
పెనుకొండ
ప్రభుత్వ
అథితి
గృహంలో
విశ్రాంతి
తీసుకుంటారు.
*
రాత్రి
8.58
గంటలకు
పెనుకొండలో
రైలులో
బయలుదేరుతారు.
*
సోమవారం(9న)
ఉదయం
5.40
గంటలకు
హైదరాబాదుకు
చేరుకుంటారు.
Comments
Story first published: Sunday, August 8, 2010, 9:34 [IST]