వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ తో రాజీ యత్నాల వార్తలను కొట్టేసిన ఎఐసిసి
సందీప్ దీక్షిత్ తో వైయస్ జగన్ భేటీపై మాట్లాడేందుకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడేందుకు నిరాకరించారు. జగన్ ఓదార్పు యాత్రపై గానీ జగన్ వ్యవహారంపై గానీ మాట్లాడేందుకు కాంగ్రెసు వర్గాలు ఇష్టపడడం లేదు. సందీప్ దీక్షిత్ ను తాను కలిసిన విషయాన్ని వైయస్ జగన్ కూడా ధ్రువీకరించారు. అయితే తమ మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన చెప్పారు. వైయస్ జగన్, సందీప్ దీక్షిత్ ఒకే కారులో పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో వారిద్దరి మధ్య సయోధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
Comments
ఎఐసిసి సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీ కాంగ్రెసు వైయస్ జగన్ న్యూఢిల్లీ aicc sandeep dikshit rahul gandhi ys jagan congress new delhi
Story first published: Tuesday, August 10, 2010, 16:27 [IST]