వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ తో చర్చల వివరాలను ఇప్పుడే చెప్పలేను: సందీప్ దీక్షిత్
కాగా, తాను సందీప్ దీక్షిత్ తో మర్యాదపూర్వరకంగానే కలిశానని, తాము పార్లమెంటులో తరుచూ కలుస్తూనే ఉంటామని వైయస్ జగన్ అన్నారు. రాహుల్ గాంధీ తరఫున సందీప్ దీక్షిత్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూస్తున్నారు. దీంతో సందీప్ దీక్షిత్ ద్వారా వైయస్ జగన్ పార్టీ అధిష్టానంతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
Comments
సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీ కాంగ్రెసు వైయస్ జగన్ న్యూఢిల్లీ sandeep dikshit rahul gandhi ys jagan congress new delhi
Story first published: Tuesday, August 10, 2010, 15:37 [IST]