హైదరాబాదులో లోకల్ రైలు ఢీకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
సనత్ నగర్ ప్రాంతంలోని ఫతేనగర్ ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ఆ యువతి మరణించింది. పట్టాలు దాటుతుండగా వేగంగా వస్తున్న రైలు ఆ యువతిని ఢీకొట్టింది. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Comments
Story first published: Friday, August 13, 2010, 10:25 [IST]