ఇస్లామాబాద్:
వరదలతో
అతలాకుతలమైన
పాకిస్థాన్కు
సాయాన్ని
త్వరగా
అందించాలని
ఐక్యరాజ్యసమితి
ప్రధాన
కార్యదర్శి
బాన్కీమూన్
ప్రపంచ
దేశాలను
కోరారు.
బాన్కీమూన్
ప్రస్తుతం
పాకిస్థాన్లోని
వరద
బాధిత
ప్రాంతాల్లో
పర్యటిస్తున్నారు.
పాక్
అధ్యక్షుడు
అసిఫ్
అలీ
జర్దారీ,
ప్రధానమంత్రి
యూసఫ్
రజా
గిలానీలతో
ఆయన
భేటీ
కానున్నారు.