వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్ కౌంటర్లు చేసిన పోలీసులకు ప్రమోషన్లపై సుప్రీం ఆగ్రహం
రాష్ట్ర హైకోర్టు న్యాయవాది చంద్రశేఖర రెడ్డి బూటకపు ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్ కౌంటర్లలో పాల్గొన్న పోలీసు అధికారులకు ప్రోత్సాహక ప్రమోషన్లు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Story first published: Monday, August 16, 2010, 14:55 [IST]