ఆ సీమాంధ్ర మంత్రులపై సోనియాకు చెప్తా: కాకా
సోమవారం కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ నివాసంలో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కూడా తాను సోనియాను కోరుతానని ఆయన చెప్పారు.
Comments
వెంకటస్వామి కాంగ్రెసు సీమాంధ్ర మంత్రులు హైదరాబాద్ venkataswamy congress seemandhra ministers hyderabad
Story first published: Monday, August 16, 2010, 16:08 [IST]