వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ పేలుళ్ల కేసులో పిడిపి నేత మదానీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Abdul Nasser Madani
కొల్లం: కొద్దిరోజులుగా పిడిపి అధ్యక్షుడు మదానీ అరెస్టుపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు పోలీసులు తెరదించారు. మంగళవారం కర్ణాటక పోలీసులు మదానీని అరెస్టు చేశారు. 2008 బెంగళూరు బాంబు పేలుళ్ల కేసులో మదానీ నిందితుడు. బెంగళూరులోనే మదానీపై విచారణ జరగుతుందని బెంగళూరు పోలీసు అధికారి తెలిపారు. కేరళ పోలీసుల నుంచి పూర్తి సహకారం అందిందని ఆయన చెప్పారు.

బెంగుళూర్ కోర్టు పెట్టిన గడువు కొన్ని గంటల్లో ముగుస్తున్న స్థితిలో కర్నాటక పోలీసు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ ను అమలు చేయడానికి సిద్ధపడ్డారు. మదానీని అరెస్టు చేశారు. మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వాహనంలో బయటకు వచ్చిన వెంటనే మదానీని పెద్ద యెత్తున పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X