వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ యూకో బ్యాంక్ లో రూ. 353 కోట్ల భారీ స్కామ్
భారీ కుంభకోణానికి సంబంధించి కనస్ట్రక్షన్ అధికారులు నాగేశ్వర్, కిరణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నాగేశ్వర్. వారిద్దరి కోసం సిబిఐ అధికారులు గాలిస్తున్నారు.
Comments
Story first published: Thursday, August 19, 2010, 15:50 [IST]