వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవియంలపై ఎన్నికల కమిషన్ పై చంద్రబాబు నాయుడు పోరాటం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: ఈవీఎంలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని కోరినా ఇప్పటివరకు ఎందుకు నిర్వహించలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. ఈవీఎంలో లోపాలున్నాయని అన్ని పార్టీలు ఈసీని కలిసినా ఎందుకు సరిచేయడం లేదని ఆయన అడిగారు. లోపాలు సరిదిద్దాలన్న హరిప్రసాద్‌ను అరెస్టు చేయడం ఈసీ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. లోపాలు సరిచేస్తామని ప్రకటించకపోతే ప్రజల్లో అపోహలు పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈవియంలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సిపిఎం ప్రధాన కార్యదర్సి ప్రకాశ్‌కారత్‌తో, 7 గంటలకు రాష్ట్రీయ లోకదళ్ నేత అజిత్‌ సింగ్‌తో సమావేశమవనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X