వైయస్ జగన్ కు మరో షాక్: వారిద్దరు ఓదార్పునకు దూరం

ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ప్రసన్న, బాలనాగిరెడ్డిల సభ్యత్వాలను రద్దు చేయాలంటూ స్పీకర్ కిరణ్కుమార్రెడ్డిని తెలుగుదేశం పార్టీ కోరింది. దీనిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ జాప్యం చేస్తున్నారని, దీనిపై ఒక దిశానిర్దేశం చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం వేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. తెలుగుదేశం వ్యూహం గురిం చి తెలుసుకున్న నల్లపురెడ్డి దీనిని ఎదుర్కోవడానికి న్యాయవాదులను సంప్రదించారు. వారు కూడా వేరే పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే వేటు తప్పదని తెలిపారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వీరు యాత్రకు దూరం గా ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications