గ్రూప్ వన్ పరీక్ష వాయిదా మా చేతుల్లో లేదు: ఎపిపిఎస్సీ

గ్రూప్ వన్లో తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం నేత నాగం జనార్థనరెడ్డి అన్నారు. ఈ అంశంపై తెలంగాణ టీడీపీ ఫోరం తరపున ఈరోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలనటం సబబుకాదని, అది విద్యార్థులకు నష్టమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పరీక్షకు ఇప్పటికే విద్యార్థులు సిద్ధమయ్యారని గతంలో కూడా ఎన్నోసార్లు ఈ పరీక్షలు వాయిదాపడ్డాయని మళ్లీ వాయిదాపడితే విద్యార్థులు మానసికంగా దెబ్బతింటారని అన్నారు. తెలంగాణతో గ్రూప్ వన్ పరీక్షలను ముడి పెట్టవద్దని ఆయన అన్నారు.
గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయకూడదని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు శైలజానాథ్ కూడా అన్నారు. పరీక్ష వాయిదా వేయాలని తెలంగాణ నాయకులు కోరుతుండగా, వాయిదా వద్దని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష యథాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం వర్శిటీల బంద్కు సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications