వైయస్ జగన్ ఓదార్పుకు పోటెత్తిన జనం: ఇద్దరు మృతి
వైయస్ జగన్ ను దగ్గర నుంచి చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. జగన్ ఓదార్పు యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ లాడ్జి భవనం మీద కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు మృతి చెందారు. ఆ భవనంపై 200 మంది దాకా ఉన్నారు. వారిలో మరో ఆరుగురు గాయపడ్డారు. కరెంట్ షాక్ నుంచి తప్పించుకునేందుకు ఒక్కసారిగా భవనంపై నుంచి దూకారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.
Comments
వైయస్ జగన్ ఓదార్పు యాత్ర గిద్దలూరు ప్రకాశం జిల్లా కాంగ్రెసు ఒంగోలు ys jagan odarpu yatra prakasam district congress ongole
Story first published: Friday, September 3, 2010, 16:34 [IST]