వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుత దాడిలో చిత్తూరు జిల్లాలో 27 మందికి గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiruta
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో చిరుత బీభత్సం సృష్టించింది. చిత్తూరు జిల్లాలోని పెద్దతిప్ప మండలంలోని మూడు గ్రామాలపై చిరుత దాడి చేసింది. దీంతో 27 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దాడితో ఆ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

కాగా, ఇంతకు ముందు చిరుత దాడులు చేసింది. గతంలో చిరుత దాడిలో చిత్తూరు జిల్లాలో ఓ రైతుకు చెందిన మూడు మేకలు మరణించాయి. అలాగే నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో గల గ్రామాలపై కూడా చిరుత దాడులు చేసిన సంఘటనలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X