వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరుత దాడిలో చిత్తూరు జిల్లాలో 27 మందికి గాయాలు
కాగా, ఇంతకు ముందు చిరుత దాడులు చేసింది. గతంలో చిరుత దాడిలో చిత్తూరు జిల్లాలో ఓ రైతుకు చెందిన మూడు మేకలు మరణించాయి. అలాగే నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో గల గ్రామాలపై కూడా చిరుత దాడులు చేసిన సంఘటనలున్నాయి.
Comments
Story first published: Wednesday, September 8, 2010, 9:11 [IST]