సీమాంధ్ర ఎంపిల భేటీకి హర్షకుమార్, బొత్స ఝాన్సీ డుమ్మా
కాగా, కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, పల్లంరాజు, సాయిప్రతాప్ కూడా ఈ సమావేశానికి రాలేదు. మంత్రులు కావడం వల్ల వారు హాజరు కాలేదని చెబుతున్నారు. అయితే, పురంధేశ్వరి మాత్రం రాష్ట్ర విభజన అంశాన్ని తీవ్రంగా పరిగణించడం లేదని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.
Comments
హర్షకుమార్ బొత్స ఝాన్సీ సీమాంధ్ర కావూరి సాంబశివరావు శ్రీకృష్ణ కమిటీ కాంగ్రెసు హైదరాబాద్ harsha kumar botsa jhansi seemandhra srikrishna committee congress hyderabad
Story first published: Thursday, September 9, 2010, 11:32 [IST]